హైదరాబాద్లోని లలితా బాగ్లో కార్పొరేటర్ ఆజం షరీఫ్ మేనల్లుడు ముర్తుజా అన్సారీ (18) దారుణ హత్యకు గురయ్యాడు. కార్పొరేటర్ కార్యాలయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అన్సారీని కంచన్బాగ్లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న భవానీనగర్ (ఇంకా చదవండి)
హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కొత్త రూల్స్ ను తీసుకొచ్చారు సిటీ పోలీసులు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే 3 స్టార్, ఆ పైస్థాయి హోటల్స్, క్లబ్స్, పబ్స్ తప్పనిసరిగా పదిరోజుల ముందు అనుమతి తీసుకోవాలని తెలిపారు. బయట తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతోపాటు (ఇంకా చదవండి)
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ (ఇంకా చదవండి)
కొత్తగూడలో నిర్మించిన ఫ్లై ఓవర్ వచ్చే ఏడాది జనవరి లో ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ మేజర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే బొటానికల్ గార్డెన్స్, కొండాపూర్, కొత్తగూడ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకూ క్లియర్ అవుతుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ మల్టీ లెవల్ ఫ్లై (ఇంకా చదవండి)
హైదరాబాద్ మెట్రో విస్తరణకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఆదివారం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. రెండో దఫా హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. డిసెంబర్ (ఇంకా చదవండి)
గ్యాంగ్స్టర్గా ఎదగాలన్న కోరికతో ఓ కానిస్టేబుల్ విధులకు డుమ్మా కొట్టి దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబట్టాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనలో 2010 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్ కు గ్యాంగ్ స్టర్ గా ఎదగాలన్న బలమైన కోరిక ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో సహచర కానిస్టేబుల్ తో కలిసి (ఇంకా చదవండి)
శని, ఆదివారాల్లో రెండురోజులపాటు ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరనున్న వేళ … హైదరాబాద్ నగరంలోని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉత్కంఠభరితమైన రేసింగ్ లీగ్కు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం సిద్ధమయ్యింది. ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ మాట్లాడుతూ … శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ను (ఇంకా చదవండి)