బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ కు 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఈరోజు 133 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను మొదలెట్టిన బంగ్లా బ్యాటర్లు మరో 17 పరుగులు జత చేసి చివరి 2 వికెట్లు కోల్పోయారు. కుల్దీప్ యాదవ్ 5, (ఇంకా చదవండి)
బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. ఆపై బ్యాటింగ్ కు దిగిన బంగ్లాను 44 ఓవర్లలో 133 పరుగులకే 8 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. పేసర్ సిరాజ్ 3 టాప్ ఆర్డర్ ను (ఇంకా చదవండి)
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. 278/6 తో రెండో రోజు ఆటను మొదలెట్టిన భారత్ వెంటనే శ్రేయస్ అయ్యర్ (86) వికెట్ ను కోల్పోయింది. ఆపై రవిచంద్రన్ అశ్విన్ 58, కుల్దీప్ యాదవ్ 40 పరుగులతో భారత స్కోరును (ఇంకా చదవండి)
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు 74 ఓవర్లకు 231 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 48 కే మూడు వికెట్లు పడిపోయి కష్టాల్లో పడ్డ భారత్ ను పంత్ (46 అవుట్), పుజారా (72*) లు ఆదుకున్నారు. ఆపై పంత్ (ఇంకా చదవండి)
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కు ముందు ఆతిధ్య జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆసుపత్రికి వెళ్ళాడు. అతడి బాడీ స్టిఫ్ నెస్ విషయంలో పెయిన్ అనుభవిస్తున్న అతడిని మైదానం నుంచి నేరుగా అంబులెన్స్ లో తీసుకెళ్ళారు. అక్కడ కొద్దిసేపు (ఇంకా చదవండి)
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆతిధ్య జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందు మ్యాచ్ అనుభవాన్ని బట్టి ఈ పిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ ఎంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకున్న ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మరో వైపు భారత్ (ఇంకా చదవండి)
గెలిచే మ్యాచ్ పోయిన బాధలో ఉన్న రోహిత్ సేనకు మరో షాక్. బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేదన్న కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా విధించారు.భారత్ నిర్ణీత సమయానికి (ఇంకా చదవండి)