Ind vs SL

పాపులర్ వార్తలు

  • INDvsSL: భారత్​ @ 373/7

    11 months ago

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ తన తొలి ఇన్నింగ్స్​ ను 373 పరుగుల వద్ద ముగించింది. విరాట్​ కోహ్లీ 113, రోహిత్​ శర్మ 83, శుభ్​ మన్​ గిల్​ 70, కెఎల్​ రాహుల్​ 39 పరుగులతో రాణించారు. ఓపెనర్లు రోహిత్​, గిల్​ లు తొలి వికెట్​ కు 143 (ఇంకా చదవండి)

  • Virat Kohli: వన్డేల్లో 45వ సెంచరీ బాదిన కోహ్లీ

    11 months ago

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పరుగుల యంత్రం విరాట్​ కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 87 బాల్స్​ లో 12 ఫోర్లు, ఒక సిక్స్​ సాయంతో 113 పరుగులు చేసిన అతడు కసున్​ రజిత బౌలింగ్​ లో కీపర్​ కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. శ్రీలంకపై (ఇంకా చదవండి)

  • INDvsSL : ఇక వన్డే సమరం

    11 months ago

    శ్రీలంకపై టి20 సిరీస్‌ను నెగ్గిన టీమిండియా ఇక వన్డే సమరంపై దృష్టి సారించింది. మూడో టి20లో సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో టీమిండియా 94పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టి20 2-1తో చేజిక్కించుకున్న భారతజట్టు శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను మంగళవారం (ఇంకా చదవండి)

  • పరుగులు ఆపలేక.. ఆపై ఛేదించలేక: 2వ టి20 లో

    11 months ago

    ముందుగా బ్యాటర్లకు అనుకూలించే పిచ్​ పై టాస్​ నెగ్గి కూడా బౌలింగ్​ తీసుకున్న కెప్టెన్​ పాండ్య నిర్ణయం నుంచి నిన్నటి మ్యాచ్​ లో భారత్​ కు అన్నీ ప్రతికూలాంశాలే. ఫాంలో ఉన్న అర్షదీప్​ 5 నోబాల్స్​ వేయడం.. తొలి మ్యాచ్​ హీరో శివం మావి.. ఈ మ్యాచ్​ లో ఒక్క (ఇంకా చదవండి)

  • బుమ్రా రికార్డ్ ను అధిగమించిన ఉమ్రాన్​

    11 months ago

    లంకతో జరిగిన తొలి టీ20లో భారత నయా సంచలనం ఉమ్రాన్​ మాలిక్​ రికార్డ్​ సృష్టించాడు. అతడు ఏకంగా 155.0 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి ఇప్పటి వరకూ భారత్​ తరపున అత్యధిక స్పీడ్​ వేసిన బౌలర్​ గా బుమ్రా పేరిట ఉన్న రికార్డను అధిగమించాడు. బుమ్రా టాప్​ స్పీడ్​ గంటకు (ఇంకా చదవండి)

  • INDvsSL: ఉత్కంఠ పోరులో భారత్​ ఘన విజయం

    11 months ago

    కొత్త ఏడాది భారత్​ ఘన విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో నిన్న ప్రారంభమైన తొలి టి20 మ్యాచ్​ లో చివరి బంతికి 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​ కు దిగిన భారత్​ కు దీపక్​ హుడా 41, ఇషాన్​ కిషన్​ 37, అక్షర్​ పటేల్​ 31 (ఇంకా చదవండి)

  • శ్రీలంకతో తొలి టి20 నేడే

    11 months ago

    కొత్త ఏడాదిలో భారత్​ తన తొలి మ్యాచ్​ ను ఈరోజు శ్రీలంకతో ఆడనుంది. హార్ధిక్​ పాండ్య కెప్టెన్​ గా ఉండనున్న ఈ జట్టులో రోహిత్​, ధావన్​, కోహ్లీ, రాహుల్​ లకు విశ్రాంతిని ఇచ్చారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​ లో గెలిచి ఈ ఏడాదికి శుభారంభం ఇవ్వాలని (ఇంకా చదవండి)

మరిన్ని