శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 373 పరుగుల వద్ద ముగించింది. విరాట్ కోహ్లీ 113, రోహిత్ శర్మ 83, శుభ్ మన్ గిల్ 70, కెఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు. ఓపెనర్లు రోహిత్, గిల్ లు తొలి వికెట్ కు 143 (ఇంకా చదవండి)
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 87 బాల్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 113 పరుగులు చేసిన అతడు కసున్ రజిత బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శ్రీలంకపై (ఇంకా చదవండి)
శ్రీలంకపై టి20 సిరీస్ను నెగ్గిన టీమిండియా ఇక వన్డే సమరంపై దృష్టి సారించింది. మూడో టి20లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో టీమిండియా 94పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టి20 2-1తో చేజిక్కించుకున్న భారతజట్టు శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేను మంగళవారం (ఇంకా చదవండి)
ముందుగా బ్యాటర్లకు అనుకూలించే పిచ్ పై టాస్ నెగ్గి కూడా బౌలింగ్ తీసుకున్న కెప్టెన్ పాండ్య నిర్ణయం నుంచి నిన్నటి మ్యాచ్ లో భారత్ కు అన్నీ ప్రతికూలాంశాలే. ఫాంలో ఉన్న అర్షదీప్ 5 నోబాల్స్ వేయడం.. తొలి మ్యాచ్ హీరో శివం మావి.. ఈ మ్యాచ్ లో ఒక్క (ఇంకా చదవండి)
లంకతో జరిగిన తొలి టీ20లో భారత నయా సంచలనం ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ సృష్టించాడు. అతడు ఏకంగా 155.0 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి ఇప్పటి వరకూ భారత్ తరపున అత్యధిక స్పీడ్ వేసిన బౌలర్ గా బుమ్రా పేరిట ఉన్న రికార్డను అధిగమించాడు. బుమ్రా టాప్ స్పీడ్ గంటకు (ఇంకా చదవండి)
కొత్త ఏడాది భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో నిన్న ప్రారంభమైన తొలి టి20 మ్యాచ్ లో చివరి బంతికి 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు దీపక్ హుడా 41, ఇషాన్ కిషన్ 37, అక్షర్ పటేల్ 31 (ఇంకా చదవండి)
కొత్త ఏడాదిలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈరోజు శ్రీలంకతో ఆడనుంది. హార్ధిక్ పాండ్య కెప్టెన్ గా ఉండనున్న ఈ జట్టులో రోహిత్, ధావన్, కోహ్లీ, రాహుల్ లకు విశ్రాంతిని ఇచ్చారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి ఈ ఏడాదికి శుభారంభం ఇవ్వాలని (ఇంకా చదవండి)