India

పాపులర్ వార్తలు

  • మెహదీ హసన్​ వీరోచిత పోరాటం.. బంగ్లా స్కోర్​ 271/7

    10 months ago

    భారత్​ తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్​ వీరోచితంగా పోరాడింది. టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై తొలి మ్యాచ్​ హీరో మెహదీ హసన్​ (100) సెంచరీతో చెలరేగిపోయాడు. అతడికి సీనియర్​ బ్యాటర్​ మహ్మదుల్లా (77) (ఇంకా చదవండి)

  • INDvsBAN: బంగ్లాదేశ్​ సంచలన విజయం..

    10 months ago

    టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్‌ భారీ షాకిచ్చింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత భారత్​ తో ఓ వన్డే మ్యాచ్​ ను గెలుచుకుంది. మన ఫీల్డర్ల చెత్త ప్రదర్శనే ఇందుకు కారణం. భారత్​ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో (ఇంకా చదవండి)

  • భారత్​ దే అగ్రస్థానం: విదేశాల నుంచి పంపింది 100

    10 months ago

    విదేశాలలో పనిచేస్తూ సొంత దేశాలకు డబ్బు పంపిస్తున్న జాబితాలో భారత్​ అగ్రస్థానం దక్కింది. ప్రపంచ బ్యాంక్​ తాజా నివేదిక మేరకు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఈ ఏడాది ఏకంగా 100 బిలియన్​ డాలర్లు భారత్ కు ట్రాన్స్​ ఫర్​ చేశారని తెలుస్తోంది. అత్యంత నిపుణులైన భారతీయ కర్షకులు అమెరికా, యుకె, (ఇంకా చదవండి)

  • 50 ఓవర్లలో 308/6 : ముగిసిన భారత్​ ఇన్నింగ్స్​

    10 months ago

    న్యూజిలాండ్​ తో జరుగుతున్న వన్డే సిరీస్​ లో భాగంగా తొలి వన్డేలో భారత్​ తొలి ఇన్నింగ్స్​ లో 306 పరుగులు చేసింది. శ్రేయస్​ అయ్యర్​ (80), కెప్టెన్​ శిఖర్​ ధావన్​ (72), శుభ్​ మన్​ గిల్​ (50) అర్ధ సెంచరీలు బాదారు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్​ (ఇంకా చదవండి)

  • 3వ టి20కి కేన్​ మామ దూరం!

    10 months ago

    భారత్​ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సిరీస్​ చివరి మ్యాచ్​ కు ఫామ్​ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ దూరం కానున్నాడు! అతడికి మంగళవారం ఓ మెడికల్​ అపాయింట్​ మెంట్​ ఉండడంతో మ్యాచ్​ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు కోచ్​ (ఇంకా చదవండి)

  • వర్షార్పణం: భారత్​, న్యూజిలాండ్​ తొలి టి20 రద్దు

    10 months ago

    భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ కు వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 ఈ రోజు వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో జరగాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్​ ను అంపైర్లు రద్దు చేశారు. వర్షం తగ్గితే ఐదు (ఇంకా చదవండి)

  • నేటి నుంచే భారత్​, న్యూజిలాండ్​ టి20 సిరీస్​

    10 months ago

    భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు వెల్లింగ్టన్‌ ఆతిథ్యమివ్వనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, షమీ, దినేశ్‌ (ఇంకా చదవండి)

  • సమితి: 800 కోట్ల మార్క్​ లో భారత జనాభానే

    11 months ago

    ప్రపంచ జనాభా నిన్నటితో 800 కోట్లకు చేరిన క్రమంలో భారత్​ నుంచే అధిక మొత్తంలో జనాభా వృద్ది కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2011 లో 700 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2022 నవంబర్​ 15 నాటికి 800 కోట్లకు చేరింది. ఈ 12 ఏళ్ళ కాలంలో పెరిగిన (ఇంకా చదవండి)

  • వాతావరణ మార్పుల సూచీలో మెరుగైన భారత ర్యాంక్​

    11 months ago

    వాతావరణ మార్పుల్లో భారత్​ తన ర్యాంకును మరింత మెరుగు పరచుకుంది. మంగళవారం విడుదలైన క్లైమేట్​ ఛేంజ్​ పెర్ఫార్మెన్స్​ ఇండెక్స్​ 2023 ర్యాంకుల్లో భారత్​ గతేడాదితో పోల్చితే రెండు ర్యాంకులు మెరుగై 8వ స్థానంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కర్భన ఉద్గారాల విడుదలకు తోడు, రెన్యూవబుల్​ ఎనర్జీ వాడకం పెరగడం కూడా (ఇంకా చదవండి)

మరిన్ని