భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వీరోచితంగా పోరాడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై తొలి మ్యాచ్ హీరో మెహదీ హసన్ (100) సెంచరీతో చెలరేగిపోయాడు. అతడికి సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా (77) (ఇంకా చదవండి)
టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ భారీ షాకిచ్చింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత భారత్ తో ఓ వన్డే మ్యాచ్ ను గెలుచుకుంది. మన ఫీల్డర్ల చెత్త ప్రదర్శనే ఇందుకు కారణం. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో (ఇంకా చదవండి)
విదేశాలలో పనిచేస్తూ సొంత దేశాలకు డబ్బు పంపిస్తున్న జాబితాలో భారత్ అగ్రస్థానం దక్కింది. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక మేరకు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఈ ఏడాది ఏకంగా 100 బిలియన్ డాలర్లు భారత్ కు ట్రాన్స్ ఫర్ చేశారని తెలుస్తోంది. అత్యంత నిపుణులైన భారతీయ కర్షకులు అమెరికా, యుకె, (ఇంకా చదవండి)
న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శుభ్ మన్ గిల్ (50) అర్ధ సెంచరీలు బాదారు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ (ఇంకా చదవండి)
భారత్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సిరీస్ చివరి మ్యాచ్ కు ఫామ్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు! అతడికి మంగళవారం ఓ మెడికల్ అపాయింట్ మెంట్ ఉండడంతో మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు కోచ్ (ఇంకా చదవండి)
భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ కు వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 ఈ రోజు వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో జరగాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. వర్షం తగ్గితే ఐదు (ఇంకా చదవండి)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్కు వెల్లింగ్టన్ ఆతిథ్యమివ్వనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, దినేశ్ (ఇంకా చదవండి)
ప్రపంచ జనాభా నిన్నటితో 800 కోట్లకు చేరిన క్రమంలో భారత్ నుంచే అధిక మొత్తంలో జనాభా వృద్ది కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2011 లో 700 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరింది. ఈ 12 ఏళ్ళ కాలంలో పెరిగిన (ఇంకా చదవండి)
వాతావరణ మార్పుల్లో భారత్ తన ర్యాంకును మరింత మెరుగు పరచుకుంది. మంగళవారం విడుదలైన క్లైమేట్ ఛేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ర్యాంకుల్లో భారత్ గతేడాదితో పోల్చితే రెండు ర్యాంకులు మెరుగై 8వ స్థానంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కర్భన ఉద్గారాల విడుదలకు తోడు, రెన్యూవబుల్ ఎనర్జీ వాడకం పెరగడం కూడా (ఇంకా చదవండి)