అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ త్వరలోనే అమెరికా సరసన చేరనుంది. రాకెట్ల ప్రయోగాలకు ఉపయోగించే బూస్టర్ల స్థానంలో రీయూజబుల్ స్పేస్ షటిల్ ను నిర్మించింది. దీనిని త్వరలోనే పరీక్షించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఈ రీయూజబల్ స్పేస్ షటిల్ ను హెలికాఫ్టర్ సాయంతో భూమికి 4–5 కి.మీ.ల ఎత్తులో హారిజెంటల్ (ఇంకా చదవండి)
భారతీయుల్ని అంతరిక్షంలోకి పంపాలని గట్టిగా ప్రయత్నిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. అందులో భాగంగా తన గగన్ యాన్ యాత్రలో తొలి టెస్ట్ ఫ్లైట్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనుంది. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా పలు దఫాలు వాయిదా పడ్డ ఈ పరీక్షకోసం ప్రస్తుతం హెవీ (ఇంకా చదవండి)
భారత సొంత నేవిగేషన్ వ్యవస్థ ’నావిక్’లో కాలం చెల్లిన మూడు శాటిలైట్ల స్థానంలో కొత్తగా ఐదు శాటిలైట్లను ప్రవేశపెట్టడానికి ఇస్రో సిద్ధమవుతోంది. భారత్ లోని ప్రజలు ప్రస్తుతం వాడుతున్న జిపిఎస్ వ్యవస్థకు బదులు నావిక్ ను ప్రజలు అత్యంత ఖచ్చితత్వంతో వినియోగించేలా దీనిని ఇస్రో సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రయోగించిన (ఇంకా చదవండి)
శాటిలైట్ ప్రయోగాల్లో సంచలనాలు సృష్టిస్తున్న ఇస్రో తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. యుకె వన్వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి సిద్ధమవుతోంది. ఈనెలాఖరులో జరిగే ఈ ప్రయోగానికి లాంచ్ వెహికల్ మార్క్ 3 ని ఇస్రో ఇప్పటికే సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ (ఇంకా చదవండి)
2013లో భారత్ ప్రయోగించిన మంగళ్యాన్ మిషన్ తన ప్రయాణాన్ని ముగించింది. మార్స్ ఆర్బిటర్ క్రాఫ్ట్కు భూమి మీద ఉన్న కమాండ్ కంట్రోల్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇస్రో ప్రకటించింది. ఇందులో ఇంధనం ఖాళీ అవ్వగా.. బ్యాటరీ సైతం డెడ్ అయిపోయిందని పేర్కొన్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన ఈ మంగళయాన్ను భారత్ (ఇంకా చదవండి)
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సరికొత్త కృత్రిమ అవయవాన్ని తయారు చేసింది. తాజాగా అభివృద్ధి చేసిన ‘మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు(MPK)’ త్వరలో మార్కెట్లోకి రానున్నది. అత్యంత తేలికైన ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ అవయవం సుమారు 10 రెట్లు (ఇంకా చదవండి)
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డీ1 ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు కూడా నిర్ధేశించిన కక్ష్యను దాటి తిరుగుతున్నాయని ప్రకటించింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356×76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి (ఇంకా చదవండి)
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్ఎల్వి రాకెట్ను విజయవంతం చేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి వెళ్ళిన ఈ రాకెట్ సాయంతో సింగపూర్కు చెందిన మూడు శాటిలైట్లను నింగిలోకి విజయవంతంగా పంపించారు. 365 కేజీల డిఎస్ఈఓ, 155 కేజీల న్యూసార్ శాటిలైట్లతో పాటు 2.8 కేజీల స్కూబ్–1 (ఇంకా చదవండి)
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగానికి 25 గంటల కౌంట్డౌన్ను బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించింది. గురువారం సాయంత్రం 6 గంటలకు మిషన్ కోడ్ నేమ్ PSLV-C53/DS-EO రాకెట్ సాయంతో సింగపూర్కు చెందిన 365 కేజీల డిఎస్ఈఓ, 155 కేజీల న్యూసార్ శాటిలైట్లతో పాటు (ఇంకా చదవండి)