ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. బిజెపి అసంతృప్త నేత కన్నా లక్ష్మీ నారాయణతో ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. కన్నాను అధికారికంగా జనసేనలోకి ఆహ్వానించేందుకు నాదెండ్ల (ఇంకా చదవండి)
జనసేన ప్రచార రథం వారాహి కి తెలంగాణ రవాణా శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని, వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. అంతే కాదు (ఇంకా చదవండి)
ఎపి రాజకీయాల్లో కీలక పార్టీగా ఎదుగుతున్న జనసేన.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్నది త్వరలోనే ప్రకటిస్తామంటోంది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వచ్చే ఎన్నికల్లో తాము పొత్తులు పెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే (ఇంకా చదవండి)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి తెరవెనక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా బస్సు యాత్ర కోసం సిద్దం చేసిన వాహనానికి సంబంధించిన ఫొటోలను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో బుధవారం పోస్టు చేశారు. అలాగే ఓ వీడియోను కూడా (ఇంకా చదవండి)
జనసేన పార్టీని రౌడీసేన అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అనడంపై నదెండ్లానోహర్ తీవ్రంగా స్పందించారు. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తుచేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి (ఇంకా చదవండి)
పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి నరసాపూర్లో శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ‘నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించడం (ఇంకా చదవండి)