తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాజాగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. వెటర్నరీ అండ్ పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్-ఎ & బి)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఖాళీలను భర్తీ చేయనుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) 170, వెటర్నరీ (ఇంకా చదవండి)
తెలంగాణలో ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. డిసెంబర్లో టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నది. మరో 207 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను ఇచ్చింది. ఈ మేరకు గురువారం టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. వెటర్నరీ డిపార్ట్మెంట్లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, (ఇంకా చదవండి)
దేశవ్యాప్తంగా 2,41,826 అంగన్ వాడీ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో 3,455, తెలంగాణలో 5,578 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 2022 జూన్ 30 నాటికి ఏపిలో 1,240 అంగన్వాడీ వర్కర్స్ పోస్టులు పెండింగ్లో (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనిచేయాల్సి (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ అడిగిన ప్రశుకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. 2021-22లో ఏపిలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు (ఇంకా చదవండి)
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో 508 మమంది విద్యార్థులు ఉద్యోగాలను సంపాదించారు. 54 అంతర్జాతీయ కంపెనీలతో సహా మొత్తం 144 సంస్థలు తమకు కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. మొత్తం 700 ల మంది విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు (ఇంకా చదవండి)
వరుసపెట్టి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేస్తున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి ఆరోగ్య శాఖలో 1,147 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. వైద్య విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను సైతం భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ పోస్టులకు ఈనెల 20 నుంచి జనవరి (ఇంకా చదవండి)
దేశీయ కంపెనీ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని (ఇంకా చదవండి)
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 9 జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న బోధనాసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు పోస్టులను కేటాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోధనాసుపత్రికి 433 పోస్టుల చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు (ఇంకా చదవండి)