కర్ణాటకలో కొందరు స్టూడెంట్స్ చేసిన పని ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బురఖాలు ధరించి ఓ కార్యక్రమంలో డ్యాన్సులు ధరించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసి కేసు నమోదు (ఇంకా చదవండి)