పాకిస్థాన్ లోని వివాదాస్పద బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు మృతి చెందారు. మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ (ఇంకా చదవండి)
టైటిల్ చదవగానే ఏదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను 2015లో పెళ్ళాడి.. అదే ఏడాది విడాకులు ఇచ్చేసిన రెహామ్ ఖాన్.. ముచ్చటగా మూడోసారి పెళ్ళి పీటలకెక్కారు. ఈసారి పాక్ నటుడు మోడల్ మీర్చా బిలాల్ బేగ్ (ఇతడు ఆమె (ఇంకా చదవండి)
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ దళాలు పాక్ డ్రోన్ను కౌంటర్ చేయడంతో భరోపల్ బార్డర్ అవుట్పోస్ట్కు 20 మీటర్ల దూరంలో పాక్ భూభాగంలో డ్రోన్ కూలిపోయింది. ఆ (ఇంకా చదవండి)
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఇమ్రాన్ ఖాన్దిగా చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు పార్టులుగా ఉన్న ఈ ఆడియో క్లిప్ను పాకిస్థాన్ జర్నలిస్టు సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ (ఇంకా చదవండి)
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూంఖ్వాలో తాలిబాన్ల చెర నుంచి పోలీసులను విడిపించినట్లు ఆ దేశ హోంశాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 33మంది తాలిబాన్ ఫైటర్లు, ఇద్దరు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరొక 15మందికి గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించగా 2.30 గంటల కల్లా ముగిసినట్లు మంత్రి వెల్లడించారు. (ఇంకా చదవండి)
75 ఏళ్ళ పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆ జట్టు స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు 3–0 తో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 3వ టెస్ట్ 4వ రోజు ఆటలో 167 పరుగుల (ఇంకా చదవండి)
పాకిస్థాన్లోని ఓ పోలీస్స్టేషన్ని తాలిబన్లు నిర్బంధించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్మెంట్ దాడి చేసిన తాలిబాన్లు.. అందులో ఉన్న 9 మంది పాక్ పోలీసులను నిర్బంధించారు. గతంలో అరెస్ట్ చేసిన కొందరు తాలిబన్ ఉగ్రవాదుల్లో ఒకరిని ఆదివారం సిటిడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అతడు ఒక (ఇంకా చదవండి)
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ అజర్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ తో రేపటి నుంచి జరిగే 3వ టెస్ట్ తో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్ తరపున 96 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అలీ.. 42.49 స్ట్రైక్ రేట్ (ఇంకా చదవండి)
భారత్ కు చెందిన బిఎస్ఎఫ్ జవాను పొరపాటున బోర్డర్ దాటి పాక్ లోకి ప్రవేశించి ఆ దేశ రేంజర్ల చెరకు చిక్కాడు. బుధవారం పంజాబ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగిందని గురువారం అధికారులు వెల్లడించారు. గతవారం కూడా మన దేశానికి చెందిన ఓ సైనికుడు ఇలా పాక్ లోకి (ఇంకా చదవండి)