భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం ప్రకటించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, నేపాల్ ప్రధాని ప్రచండ, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లు మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్సే, నేపాల్ మాజీ (ఇంకా చదవండి)
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. మంగళవారం రాత్రి నుంచి అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి మరణించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మోదీ.. తల్లి పార్ధీవ దేహానికి సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి (ఇంకా చదవండి)
మంగళవారం రాత్రి అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కాస్త కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని వెంటనే అహ్మదాబాద్ చేరుకుని, తల్లిని పరామర్శించారు. మోడీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య (ఇంకా చదవండి)
తన వ్యాపార సామ్రాజ్య వృద్ధికి, రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు బిలియనీర్ గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ ప్రయాణం మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్కు చెందిన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభమైందని అదానీ చెప్పారు. ‘ప్రధాని మోదీ, నేను ఒకే రాష్ట్రానికి చెందినవాళ్ళం. అందుకే అలాంటి నిరాధారమైన ఆరోపణలకు నన్ను (ఇంకా చదవండి)
ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ కి కర్ణాటకలోని మైసూర్ నగరంలో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఉన్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో 69 ఏళ్ళ ప్రహ్లాద్ తో పాటు ఆయన కొడుకు, కోడలు, మనువడు (ఇంకా చదవండి)
ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ప్రస్తుతం భారత దేశం అధ్యక్షత వహిస్తున్న జి-20 ప్రెసిడెన్సీ గురించి మోడీ చర్చించారు. తన ’10 పాయింట్ల శాంతి ప్రణాళిక’కు మద్దతు ఇవ్వాలని మోడీని జెలెన్స్కీ కోరారు. ప్రస్తుత యుద్ధ సమయంలో భారత్ (ఇంకా చదవండి)
కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్-7 విజృంభిస్తోందన్న కథనాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్ పద్ధతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాకపోయినా..ధరించడమే మంచిదని దేశ ప్రజానీకానికి ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశించారు. అలాగే జీనోమ్ (ఇంకా చదవండి)
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు ఈరోజు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు డిఫెన్స్, రక్షణ రంగాల్లో సహకారం పైనా వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలతో ముగించాలంటూ (ఇంకా చదవండి)
వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సమయంలో ఆ శాఖ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, కస్టోడియల్ టార్చర్ చేశారని లేఖలో పేర్కొన్న ఆయన.. ఈ తతంగం (ఇంకా చదవండి)