Rahul Gandhi

పాపులర్ వార్తలు

  • రాహుల్​ యాత్రలో రఘురామ్

    10 months ago

    కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. రాజస్థాన్‌లోని సవాయ్ మాథోపూర్‌ నుండి బుధవారం ప్రారంభమైన ఈ యాత్రలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పాల్గొన్నారు. రాహుల్, రాజన్ లు నడుస్తూనే పలు అంశాలపై చర్చించారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ (ఇంకా చదవండి)

  • నెహ్రూ మునిమనుమడితో గాంధీ మునిమనుమడి నడక

    10 months ago

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర మహారాష్ట్రలోని ఇండోర్​ కు చేరుకుంది. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను ఎంతో మంది ప్రముఖులు కలుస్తున్నారు. ఈనాటి యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు (ఇంకా చదవండి)

  • రాహుల్ గాంధీపై బాంబు దాడి చేస్తామంటూ లేఖ

    10 months ago

    కాంగ్రెస్​ కు పునర్వైభవం తేవడానికి దేశవ్యాప్తంగా భారత్​ జోడో యాత్ర చేస్తున్న రాహుల్​ గాంధీకి బెదిరింపు లేఖ అందింది. ఈరోజు మధ్యప్రదేశ్​ లోని ఇండోర్​ కు చేరుకున్న ఈ యాత్రలో రాహుల్​ గాంధీపై బాంబు దాడి చేస్తాంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీటు షాపు వద్ద లేఖను దండుగులు విడిచిపెట్టి (ఇంకా చదవండి)

మరిన్ని