కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. రాజస్థాన్లోని సవాయ్ మాథోపూర్ నుండి బుధవారం ప్రారంభమైన ఈ యాత్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్, రాజన్ లు నడుస్తూనే పలు అంశాలపై చర్చించారు. ఈ వీడియోను కాంగ్రెస్ (ఇంకా చదవండి)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర మహారాష్ట్రలోని ఇండోర్ కు చేరుకుంది. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను ఎంతో మంది ప్రముఖులు కలుస్తున్నారు. ఈనాటి యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు (ఇంకా చదవండి)
కాంగ్రెస్ కు పునర్వైభవం తేవడానికి దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ అందింది. ఈరోజు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చేరుకున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీపై బాంబు దాడి చేస్తాంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీటు షాపు వద్ద లేఖను దండుగులు విడిచిపెట్టి (ఇంకా చదవండి)