అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ ఇంటర్నెట్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా స్తంభించిపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, యుపిఐ ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు ఏవీ పనిచేయలేదు. ఏటిఎంలలో డెబిట్ కార్డ్లు సైతం పనిచేయలేదు. ఎస్బిఐకి చెందిన యోనో (ఇంకా చదవండి)
ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ భారత వృద్ధి రేటును 2022–23 ఏడాదికి గానూ 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతానికి పరిమితం చేసింది. ఈ ఏడాది భారత ఆర్ధిక వ్యవస్థ 8.7 శాతం పెరిగుతుందని పేర్కొంది. దీంతో 11.8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా జత అవ్వడంతో (ఇంకా చదవండి)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును పది బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణ గ్రహీతలపై నెలవారీ వడ్డీ భారం పెరగనుంది. ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును ఎస్బిఐ 10 బేసిస్ పాయింట్లు చొప్పున పెంచడం 10 రోజుల్లో (ఇంకా చదవండి)