దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన తర్వాత చిత్రం పఠాన్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25 న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు జేమ్స్ బాండ్ లుక్ తో ఉన్న (ఇంకా చదవండి)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన ముంబైలోని సొంతిల్లు మన్నత్ కు వజ్రాలతో కూడిన నేమ్ బోర్డ్ ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫ్రెంచ్, యూరోపియన్ స్టైల్ కు దగ్గరగా ఉండే ఈ భవన ఆకృతికి తగ్గట్టే రూ.35 లక్షలు ఖర్చుపెట్టి (ఇంకా చదవండి)