తమ పార్టీ శివసేనను అంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర మాజీ సిఎం, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. శివసేన భవన్లో సోమవారం జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ‘మీకు ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టి, గెలిచి చూపించండి’ అంటూ బిజెపికి సవాల్ (ఇంకా చదవండి)
బీజేపీ మహారాష్ట్ర లో ఇప్పుడు చేసిన ఇదే పనిని రెండున్నరేళ్ల క్రితమే గౌరవంతో చేసి ఉండవచ్చు అని మాజీ సిఎం ఉద్దవ్ థాక్రే అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తీరు, శివసైనికులుగా చెప్పుకునే వారు ముఖ్యమంత్రి కావడం.. ఇది ఇంకా గౌరవప్రదంగా జరిగి ఉండవచ్చు. ఇలా జరగాలని రెండేళ్ల క్రితమే (ఇంకా చదవండి)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వీరిద్దరితో ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్భవన్లో ప్రమాణం చేయించారు. దాదాపు 48 మంది శివసేన ఎమ్మెల్యేలతో (ఇంకా చదవండి)
మహారాష్ట్ర నూతన సిఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఈరోజు రాత్రికి ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ సిఎం ఫడణవీస్ ప్రకటించారు. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన మరుసటి రోజునే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కొత్త ప్రభుత్వంలో (ఇంకా చదవండి)
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబై చేరుకున్నారు. బీజెపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సహా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసేందుకు రాజ్భవన్ చేరుకున్నారు. తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు తనను నాయకుడిగా ఎన్నుకున్నారని గోవా విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు (ఇంకా చదవండి)
మహారాష్ట్ర రాజకీయాల్లో నేటి నుంచి కొత్త శకం ప్రారంభం కానుంది. సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో శివసేన అధినేత, ఆ రాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే ఆ పదవికి బుధవారం అర్ధరాత్రి రాజీనామా చేయడంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే రెబల్స్తో (ఇంకా చదవండి)
శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే సిఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బిజెపి అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన తిరుగుబాటు నేతల నాయకుడు ఏక్నాథ్ షిండే.. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని, బదులుగా 50:50 శాతంతో అధికారాన్ని పంచుకుందామని ఒప్పందం చేసుకున్నట్లు (ఇంకా చదవండి)
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభన చివరి దశకు చేరుకుంది. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంఖ్యా బలాన్ని కోల్పోయిన శివసేన.. రేపు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ మేరకు మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ బల (ఇంకా చదవండి)
శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబై తిరిగి వచ్చేయాలని, కూర్చుని సమస్యలను పరిష్కరించుకుందాని మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన ‘మీరు ఎక్కడున్నా మాతో ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. మీరంతా శివసేన గుండెల్లోనే ఉన్నారు. ఇక్కడకు వచ్చేయండి. కూర్చుని చర్చలు జరుపుదాం’ అని ఆయన (ఇంకా చదవండి)