శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు ఎవ్వరూ కలిసి రావడం లేదు. మొన్నేమో ఆయన ఇచ్చిన టికెట్ పై గెలిచి ఆయననే వదిలి షిండే వైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఈరోజేమో సొంత కుటుంబ సభ్యులు సైతం షిండే గూటికి చేరుకుంటుండడం ఆయనకు మింగుడు పడడం లేదు. ఠాక్రే సోదరుడు బిందుమాధవ్ ఠాక్రే (ఇంకా చదవండి)
శివసేనలోనే మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆపై ఆ రాష్ట్ర సిఎం పదవిని దక్కించుకున్న ఏక్నాథ్ షిండే తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గ్రీటింగ్స్ చెబుతూ షిండే ట్వీట్ చేశారు. దీంతో షిండే.. థాక్రేతో (ఇంకా చదవండి)
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇప్పిస్తానంటూ బిజెపి ఎమ్మెల్యేల వద్ద రూ.100 కోట్లకు బేరం పెట్టిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజెపి ఎమ్మెల్యే రాహుల్ కౌల్తో పాటు పలువురి ఎమ్మెల్యేలను ఈ మేరకు నిందితులు మోసం చేసినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రి పదవి (ఇంకా చదవండి)