మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ కార్యదర్శి పదవిలో జే షా కొనసాగనున్నారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యుల్లో రోజర్ బిన్నీ కూడా ఒకరు. ఇక సౌరవ్ గంగూలీ (ఇంకా చదవండి)
వచ్చే టి20 వరల్డ్ కప్కు స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. వెన్ను నొప్పితో సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్కు బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. కనీసం 6 నెలల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సైతం (ఇంకా చదవండి)
వచ్చే ఏడాది లో జరిగే ఐపిఎల్ సీజన్ ప్రీ కొవిడ్ షెడ్యూల్కు మారుతుందని బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ‘2023 ఐపిఎల్ ఇకపై హోం అండ్ ఎవే ఫార్మాట్కు తిరిగి వచ్చేస్తుంది. ఇకపై పరిమిత స్టేడియాలు, ప్రేక్షకులు లేని మ్యాచ్లు ఉండవు. హోం గ్రౌండ్తో పాటు మిగతా గ్రౌండ్స్లో (ఇంకా చదవండి)
ఇటీవవలే బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుప్రీం అనుమతి దక్కించుకున్న సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు ఐసిసి ఛైర్మన్ రేసులో దూసుకుపోతున్నట్లు సమాచారం. దీంతో బిసిసిఐ అధ్యక్షుడిగా ప్రస్తుత కార్యదర్శి జై షా ను ఎనునుకోవాలని బోర్డ్ సభ్యులు భావిస్తున్నారు. వచ్చే నవంబర్లో ఐసీసీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో గంగూలీ సైతం (ఇంకా చదవండి)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. ఇండియా మహరాజాస్కు సౌరభ్ గంగూలీ కెప్టెన్గా (ఇంకా చదవండి)
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై సౌరవ్ గంగూలీ అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ దాదాపై నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. “సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉంది’ అంటూ గంగూలీ (ఇంకా చదవండి)
బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసిసి ఛైర్మన్ గిరీ పై కన్నేసినట్లు క్రిక్టుడే రిపోర్ట్ చేసింది. ప్రస్తుత ఐసిసి ఛైర్మన్ గ్రెస్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్తో ముగియనుండడంతో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక జరపాలని నిన్న ముగిసిన ఐసిసి వార్షిక సమావేశంలో నిర్ణయించారు. కొత్త అధ్యక్షుడు (ఇంకా చదవండి)
ఆర్ధిక అత్యయిక స్థితిలో చిక్కుకున్న శ్రీలంక.. తాము ఆతిధ్యం ఇవ్వాల్సిన ఆసియాకప్ను యుఏఈకి తరలించినట్లు సమాచారం. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. ముంబైలో జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ‘శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో అక్కడి (ఇంకా చదవండి)
ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కూడా దక్కించుకోని విరాట్ కోహ్లీకి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతు పలికాడు. కోహ్లీ అంటే ఏంటో అతడి గణాంకాలే చెబుతున్నాయన్న అతడు.. ఒకప్పుడు ద్రవిడ్, సచిన్, తననూ ఇలానే విమర్శించేవారని చెప్పాడు. రన్ మెషీన్గా పేరొందిన కోహ్లీకి తన ఫామ్ను ఎలా తిరిగి (ఇంకా చదవండి)