SpiceJet

పాపులర్ వార్తలు

  • పాక్​లో అత్యవసర ల్యాండింగ్​ అయిన భారత విమానం

    9 months ago

    ఢిల్లీ నుంచి కరాచీ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానం పాక్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్ అయింది. స్పైస్​జెట్​ ఎస్​జి–11 ఫ్లైట్​కు గాలిలో ఉండగా తలెత్తిన టెక్నికల్​ సమస్య కారణంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్​ అయింది. విమానంలో ఉన్న అందరూ క్షేమంగానే ఉన్నారని డిజిసిఎ ప్రకటించింది. గత శనివారమే ఢిల్లీ నుంచి జబల్ (ఇంకా చదవండి)

  • విమానంలో పొగలు.. ఢిల్లీలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్​

    9 months ago

    ప్రయాణికులతో సహా గాల్లోకి లేచిన స్పైస్​ జెట్​ విమానంలో పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్​లైన్​ సిబ్బంది విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఢిల్లీ నుంచి జబల్​పూర్​కు ఈరోజు ఉదయం బయల్దేరిన SG-2962 విమానంలో ఈ ఘటన జరిగింది. పొగలు వస్తున్న సమయంలో విమానం (ఇంకా చదవండి)

  • 185 మందిని కాపాడిన పైలట్​ మోనిక

    9 months ago

    పట్నా నుంచి ఢిల్లీకి బయల్దేరిన స్పైస్​ జెట్​ విమానం.. గాల్లో ఉండగా ఒక ఇంజిన్​ కాలిపోయినా ప్రయాణికులందరినీ క్షేమంగా ల్యాండ్​ చేసిన పైలట్​ మోనిక ఖన్నాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విమానం ఎడమ ఇంజిన్​లోకి పక్షి వెళ్ళిపోవడంతో మంటలు చెలరేగాయి. అయితే కెప్టెన్​ కేబిన్​లో మాత్రం ఎలాంటి అలారమ్​ మోగలేదు. (ఇంకా చదవండి)

  • స్పైస్​జెట్​ ఇంజిన్​లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్​

    9 months ago

    ఢిల్లీ నుంచి బయల్దేరిన స్పైస్​జెట్​ బోయింగ్​ 737 ఎయిర్​క్రాఫ్ట్​ పాట్నాలోనే అత్యవసర ల్యాండింగ్​ జరిగింది. 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్​లో పక్షి చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫైర్​ ఇండికేషన్​ రాకపోవడంతో పైలట్లు విమానాన్ని మరింత పైకి తీసుకెళ్ళారు. (ఇంకా చదవండి)

  • 90 మంది పైలట్లను తొలగించిన స్పైస్​జెట్​

    10 months ago

    డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ ఆదేశాల మేరకు స్పైస్​జెట్​ తన సంస్థలోని 90 మంది పైలట్లను విధుల నుంచి తొలగించింది. వీరికి 737 మ్యాక్స్​ ఎయిర్​క్రాఫ్ట్​ లో మరింత నైపుణ్యం అవసరమని, ట్రైనింగ్​ పూర్తయ్యే వరకూ వీరిని ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. ట్రైనింగ్​ లేకుండానే ఓ పైలట్​ (ఇంకా చదవండి)

  • పక్షిని గుద్దిన స్పైస్​జెట్​ విమానం

    11 months ago

    బెలగావి నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్​ జెట్​ విమానం పక్షిని గుద్దిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమదంలో విమానం రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే విమానాన్ని ఢిల్లీలో క్షేమంగా ల్యాండ్​ చేశారు. 187 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్​ 737–8 మ్యాక్స్​ విమానం కర్ణాటకలోని బెలగావి నుంచి (ఇంకా చదవండి)

మరిన్ని