ఢిల్లీ నుంచి కరాచీ వెళ్తున్న స్పైస్జెట్ విమానం పాక్లోని కరాచీ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. స్పైస్జెట్ ఎస్జి–11 ఫ్లైట్కు గాలిలో ఉండగా తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న అందరూ క్షేమంగానే ఉన్నారని డిజిసిఎ ప్రకటించింది. గత శనివారమే ఢిల్లీ నుంచి జబల్ (ఇంకా చదవండి)
ప్రయాణికులతో సహా గాల్లోకి లేచిన స్పైస్ జెట్ విమానంలో పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్లైన్ సిబ్బంది విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఢిల్లీ నుంచి జబల్పూర్కు ఈరోజు ఉదయం బయల్దేరిన SG-2962 విమానంలో ఈ ఘటన జరిగింది. పొగలు వస్తున్న సమయంలో విమానం (ఇంకా చదవండి)
పట్నా నుంచి ఢిల్లీకి బయల్దేరిన స్పైస్ జెట్ విమానం.. గాల్లో ఉండగా ఒక ఇంజిన్ కాలిపోయినా ప్రయాణికులందరినీ క్షేమంగా ల్యాండ్ చేసిన పైలట్ మోనిక ఖన్నాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విమానం ఎడమ ఇంజిన్లోకి పక్షి వెళ్ళిపోవడంతో మంటలు చెలరేగాయి. అయితే కెప్టెన్ కేబిన్లో మాత్రం ఎలాంటి అలారమ్ మోగలేదు. (ఇంకా చదవండి)
ఢిల్లీ నుంచి బయల్దేరిన స్పైస్జెట్ బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ పాట్నాలోనే అత్యవసర ల్యాండింగ్ జరిగింది. 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లో పక్షి చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫైర్ ఇండికేషన్ రాకపోవడంతో పైలట్లు విమానాన్ని మరింత పైకి తీసుకెళ్ళారు. (ఇంకా చదవండి)
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల మేరకు స్పైస్జెట్ తన సంస్థలోని 90 మంది పైలట్లను విధుల నుంచి తొలగించింది. వీరికి 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ లో మరింత నైపుణ్యం అవసరమని, ట్రైనింగ్ పూర్తయ్యే వరకూ వీరిని ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. ట్రైనింగ్ లేకుండానే ఓ పైలట్ (ఇంకా చదవండి)
బెలగావి నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పక్షిని గుద్దిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమదంలో విమానం రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే విమానాన్ని ఢిల్లీలో క్షేమంగా ల్యాండ్ చేశారు. 187 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కర్ణాటకలోని బెలగావి నుంచి (ఇంకా చదవండి)