వరుసగా 5 విజయాల తర్వాత సన్రైజర్స్ హ్యాట్రిక్ ఓటముల్ని నమోదు చేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ తరపున 92 పరుగులు చేసి (ఇంకా చదవండి)
వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్ళీ గాయపడ్డాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరిన అతడికి.. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌలింగ్ ఫింగర్కు గాయమైంది. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ (ఇంకా చదవండి)