మహిళల ఆసియాకప్ టోర్నీలో శ్రీలంక జట్టు ఫైనల్కు దూసుకొచ్చింది. నిన్న పాకిస్థాన్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా పాక్ 6 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఒక్క (ఇంకా చదవండి)
ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక నుంచి ఎలాగైనా పారిపోవాలని భావించిన ఓ యువకుడు తన కుటుంబంతో సహా బోటుపై సముద్రంలో బయల్దేరాడు. అయితే ఈ క్రమంలో శ్రీలంక అధికారుల నుంచి తప్పించుకోవడానికి అతడు సముద్రంలోకి దూకేసి దాదాపు 13 కి.మీ.లు ఈదుకుంటూ వచ్చి తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ అతడిని అరెస్ట్ (ఇంకా చదవండి)
శ్రీలంకకు భారత్ డోర్నియర్ సముద్ర నిఘా విమానాన్ని బహుమతిగా అందజేసింది. 2 రోజుల శ్రీలంక పర్యటనలో ఉన్న భారత నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ ఎన్ ఘోర్మాడే, కొలంబోలోని భారత రాయబారి గోపాల్ బాగ్లేతో కలిసి కటునాయకేలోని శ్రీలంక వైమానిక స్థావరంలో ఆ దేశ నౌకాదళానికి ఈ (ఇంకా చదవండి)
భారత్ ఆందోళనల మధ్య చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్-5 నేడు శ్రీలంక లోని హంబంతోట నౌకాశ్రయానికి చేరనుంది. నిజానికి షెడ్యుల్ ప్రకారం ఈ నౌక ఈనెల 11 న శ్రీలంక తీరానికి రావాల్సి ఉంది. దానిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో శ్రీలంక కూడా చైనా అధికారులతో (ఇంకా చదవండి)
శ్రీలంక నిరసనకారులు కాస్త వెనక్కి తగ్గారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకు నాలుగు నెలలుగా ఆ దేశ అధ్యక్ష భవనం ఎదుట వేసిన నిరసన క్యాంపులను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. నిరసనకారులు. దేశ రాజధాని, గాలేఫోస్ సీఫ్రంట్లోని టెంట్లను తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని బృందం తెలిపింది. (ఇంకా చదవండి)
ఇప్పటికే పెరిగిపోయిన నిత్యావసరాలను సైతం కొనలేని స్థితికి చేరుకున్న శ్రీలంక వాసులకు ఆ దేశ కరెంట్ బోర్డ్ సైతం గట్టి షాక్ ఇచ్చింది. గృహావసరాలకు నెలకు 30 కిలోవాట్ల లోపు యూనిట్ ఛార్జీలను 264 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. నెలకు 180 కిలోవాట్లకు మించి వాడే వారికి 80 (ఇంకా చదవండి)
శ్రీలంక వద్దకు తన నిఘా నౌకను పంపి హిందూ మహాసముద్రంలో భారత నావికా బలంపై కన్నేయాలని చూసిన చైనాకు చుక్కెదురైంది. చైనా నిఘా నౌక శ్రీలంక తీరానికి రాకుండా భారత్ తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయి. ఆ నౌక తమ తీరానికి రాకుండా చేస్తామని శ్రీలంక మన దేశానికి హామీ ఇచ్చింది. (ఇంకా చదవండి)
ద్వీప దేశం శ్రీలంకకు కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్దెన నియమితులయ్యారు. తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకకు మూడు నెలల్లో మూడో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మహీంద రాజపక్స రాజీనామా అనంతరం రణిల్ విక్రమ సింగే ఆ బాధ్యతల్లోకి రాగా.. ఆయన గురువారం ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన (ఇంకా చదవండి)
శ్రీలంక రాజధాని కొలొంబోలో నిరసనకారుల ప్రధాన శిబిరంపై భద్రతా బలగాలు గురువారం అర్దరాత్రి దాడి చేసి వారి గుడారాలను పడగొట్టాయి. అధ్యక్ష కార్యాలయానికి వెలుపల ఉన్న నిరసనకారులపై వేలాదిగా తరలివచ్చిన పోలీసులు దాడి చేశారు. రణిల్ విక్రమసింఘే గురువారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ దాడి జరిగింది. (ఇంకా చదవండి)