శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్ట్లో పాకిస్థాన్ చిత్తయింది. 507 పరుగుల లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ను మొదలెట్టిన పాక్ 261 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక నయా సంచలనం జయసూరియా మరోసారి 5 వికెట్లతో పాక్ నడ్డి విరిచాడు. ఓ దశలో 176–3 తో బానే కనిపించిన పాక్ ఆ తర్వాత (ఇంకా చదవండి)
శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్స ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను ఈమెయిల్ ద్వారా స్పీకర్కు పంపించారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం అధికారికంగా రాజీనామాను వెల్లడిస్తామని స్పీకర్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మిలటరీ జెట్లో శ్రీలంకను వదిలి వెళ్ళిపోయిన (ఇంకా చదవండి)
ప్రజలు శాంతియుతంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు శ్రీలంక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ షవేంద్ర సిల్వ. దేశంలో పోలీసులు, సైన్యం రాజ్యాంగం ప్రకారం నడచుకుంటాయని జనరల్ షవేంద్ర సిల్వ స్పష్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరో వైపు దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులను (ఇంకా చదవండి)
మంగళవారం అర్థరాత్రి శ్రీలంక ప్రజల కళ్ళుగప్పి మాల్దీవులు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాజాగా సింగపూర్కు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డెయిల్ మిర్రర్ రిపోర్ట్ చేసింది. మిలటరీ జెట్ విమానంలో తన భార్యతో కలిసి శ్రీలంకను వీడిన ఆయన మాల్దీవుల రాజధాని చేరుకున్నారు. ఈరోజంతా అక్కడే (ఇంకా చదవండి)
వారం క్రితం శ్రీలంక అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న నిరసనకారులు ఈరోజు ఆ దేశ ప్రధాని అధికార నివాసాన్ని చేజిక్కించుకున్నారు. నిరసనలు తీవ్రమైన నేపధ్యంలో ఆ దేశ అధ్యక్షుడు దేశాన్ని వదిలి పారిపోయిన రోజే ఈ ఘటన జరిగింది. రణిల్ విక్రమ సింఘేకు కేటాయించిన అధికార నివాసం లోపలకు వెళ్ళిన (ఇంకా చదవండి)
అధ్యక్షుడు గొటబాయ పలాయనం అనంతరం.. శ్రీలంకకు ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఆ దేశంలో అత్యయిక స్థిని ప్రకటించిన ఆయన ప్రధాని కార్యాలయం వద్ద భారీగా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించడానికి అనుమతించారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఆ (ఇంకా చదవండి)
దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అమెరికా ఝలక్ ఇచ్చింది. తాను అమెరికా రావడానికి వీసా అనుమతి కోరిన అతడికి మోకాలడ్డింది. ఈ విషయాన్ని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ‘అతడికి మా దేశంలో ప్రవేశించడానికి ఎలాంటి అనుమతి జారీ చేయలేదు. ఇది పక్కాగా (ఇంకా చదవండి)
దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించిన శ్రీలంక మాజీ ఆర్ధిక మంత్రి బసిల్ రాజపక్సను విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఎక్కడ దాక్కున్నాడో ఇప్పటికీ తెలియని ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అతడు చిన్న తమ్ముడు. కొలంబో విమానాశ్రయంలోని విఐపి టెర్మినల్లో ఉన్న అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అతడి పేపర్లను, (ఇంకా చదవండి)
శ్రీలంక ప్రజలకు అవసరమయ్యే రోజువారీ నిత్యావసరాల చెల్లింపులకు ప్రభుత్వానికి 500 కోట్ల డాలర్ల అవసరం ఉందని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే పార్లమెంట్కు వివరించారు. వచ్చే 6 నెలలలో ఇంత భారీ మొత్తం సమకూర్చాల్సి ఉందన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువులు వంటి కనీస అవసరాల చెల్లింపులకు ఈ (ఇంకా చదవండి)