తన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.. పశ్చిమ దేశాల్లో సూపర్హిట్ టాక్ తెచ్చుకున్న వేళ జక్కన్న రాజమౌళి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భవిష్యత్తు సినిమాలను మరింత పాన్ వరల్డ్గా తీర్చిదిద్దేందుకు గానూ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సిఎఎతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా క్యారెక్టర్లకు అవసరమైన పాన్ వరల్డ్ స్టార్ల (ఇంకా చదవండి)
తన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ అవార్డ్ దక్కినా తన పనితనంపై అది ఎలాంటి ప్రభావం చూపదని జక్కన్న రాజమౌళి చెప్పారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డ్ పక్కా అంటూ పలు హాలీవుడ్ మ్యాగజైన్స్ రిపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన (ఇంకా చదవండి)
వచ్చే ఏడాది మహేష్బాబును డైరెక్ట్ చేయనున్న పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. ఆ మూవీ కథపై పెదవి విప్పాడు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ డైరెక్టర్.. ‘ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి కథతో ఈ మూవీని తెరకెక్కిస్తాం’ అని బయటపెట్టాడు. సినిమా కథను ముందే చెప్పడం (ఇంకా చదవండి)
భారత లెజెండరీ ఫిలిం మేకర్ రాజమౌళిని.. అవెంజర్స్ వంటి పాన్ వరల్డ్ హిట్ తీసిన డైరెక్టర్లు రుస్సో బ్రదర్స్ కలిశారు. వీళ్ళ లేటెస్ట్ మూవీ ది గ్రే మ్యాన్ ప్రమోషన్లో భాగంగా నెట్ఫ్లిక్స్ సంస్థ వీరి ముగ్గురినీ కలిపి ఓ చిట్ చాట్ షో నిర్వహించింది. ఓ సినిమాను పాన్ (ఇంకా చదవండి)
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ జట్టు కట్టింది. ఓ వెబ్ సిరీస్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ.. రాజమౌళిని సంప్రదించగా అతడు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మహేష్ బాబు మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ (ఇంకా చదవండి)
మత్తు వదలరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపిస్తున్న ఈ మూవీ ట్రైలర్ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సస్పెన్స్, థ్రిల్లింగ్ (ఇంకా చదవండి)
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మరో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. జూన్ 2 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వర్షన్లు జీ5 లో పే పర్ వ్యూ పరంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. (ఇంకా చదవండి)
మహేష్బాబు తొలి పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్పైకి వెళ్తుందని ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్ స్థాయి టేకింగ్తో, భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని తెలిపారు. ‘కథ, స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదు, (ఇంకా చదవండి)