సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజా బజ్ ప్రకారం, డిసెంబర్ 15 నుండి హైదరాబాద్ లో జరగబోయే #SSMB28 న్యూ షెడ్యూల్ లో హీరోయిన్ పూజాహెగ్డే పాల్గొనబోతుందని (ఇంకా చదవండి)
వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ డేట్ పెట్టుకుని ఇప్పటికీ ఒక్క షెడ్యుల్ నే షూట్ పూర్తి చేసుకున్న చిత్రం SSMB28. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండో షెడ్యుల్ డేట్ నీ యూనిట్ లాక్ చేసింది. డిసెంబర్ మొదటి లేదా (ఇంకా చదవండి)