పోలవరం ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్జిటి తీర్పును సవాల్ చేస్తూ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ, అనుమతులు, పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం డ్యాం వద్ద కొత్త లిఫ్ట్ పథకం ఉల్లంఘనలపై (ఇంకా చదవండి)
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ని ప్రారంభించినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు. న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ కొత్త వెర్షన్ యాప్ తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని (ఇంకా చదవండి)
నాలుగు వందల ఏళ్ళ తర్వాత తాజ్ మహల్ చరిత్రపై ఇప్పుడు మరోసారి సర్వే చేయించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్ట్ కొట్టేసింది. తాజ్ మహల్ లోపల పరిశోధనలు జరిపి, ఆ కట్టడం పూర్వ రూపం ఏంటనేది వెల్లడించేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా (ఇంకా చదవండి)
బలవంతపు మతమార్పిళ్లు రాజ్యాంగానికి విరుద్ధం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెదిరింపులు, కానుకల పేరిట ఆర్థిక లబ్ది వంటి కారణాలతో మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని న్యాయవాది అశ్వనీకుమార్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ సందర్భంగా ‘ఎవరైనా ప్రజలకు దాతృత్వ సేవలు అందిస్తుంటే దాన్ని స్వాగతించాలి. కానీ దాని వెనుక ఏదైనా ఉద్దేశం (ఇంకా చదవండి)
భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ మహిళా న్యాయమూర్తులకు అరుదైన అవకాశం కల్పించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ఇద్దరు మహిళా న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కేవలం మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే.న్యాయమూర్తులు (ఇంకా చదవండి)
తనను రేప్ చేసిన 11 మందిని శిక్ష ముగియక ముందే విడుదల చేయడం మీద బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ 11 మంది శిక్షా కాలం మీద నిర్ణయం తీసుకునేలా ఈ ఏడాది మేలో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన అనుమతులను సమీక్షించాలంటూ ఆమెను కోర్టును (ఇంకా చదవండి)
కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పంపిన 20 దస్త్రాలను కేంద్రం వెనక్కి పంపింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై కేంద్రం బలమైన అభ్యంతరాలు లేవనెత్తిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (ఇంకా చదవండి)
అమరావతిని ఒక్కటే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏపీ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని నిర్మాణంలో కాలపరిమితితో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును (ఇంకా చదవండి)
దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా రూ.50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా … అత్యున్నత న్యాయస్ధానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సుప్రీం (ఇంకా చదవండి)