సూర్య స్వయంగా నిర్మించి, నటించిన మూవీ జై భీమ్పై నమోదైన ఎఫ్ఐఆర్ను మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. ‘సూర్య పైనా, జై భీం డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ పైన వచ్చిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. వన్నియార్ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించారని అడ్వకేట్ కె.సంతోష్ ఈ (ఇంకా చదవండి)
కోలీవుడ్ అగ్ర హీరోలు, బ్రదర్స్ సూర్య, కార్తీలతో ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీని రీమేక్ చేయాలని ఉందని విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కగనరాజ్ అన్నాడు. మలయాళంలో సూపర్హిట్ కొట్టిన ఈ మూవీని తెలుగులో పవన్, రానాలు రీమేక్ చేసి బ్లాక్బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే మూవీపై తన ఇష్టాన్ని బయటపెట్టిన (ఇంకా చదవండి)
తమిళ అగ్రనటుడు సూర్య తనకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తనకు లేట్గా తెలిసిందన్నాడు. అప్పటికే ఈ వార్త ప్రపంచం మొత్తం వ్యాపించినా తనకు మాత్రం 6 గంటలు పట్టిందన్నాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల చదువుల నిమిత్తం న్యూయార్క్లో ఉన్నానని చెప్పాడు. (ఇంకా చదవండి)
2020 ఏడాదికి గానూ 68వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు టాలెంటెడ్ హీరోలు పంచుకున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లోనటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్ దేవగణ్లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి(సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. ఈ అవార్డుల్లో సూరారైపోట్రుకు (ఇంకా చదవండి)
తమిళ అగ్రనటుడు సూర్య తన అభిమానులకు అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ ఇవ్వనున్నాడు. గతంలో ఓటిటి వేదికగా రిలీజైన తన గత చిత్రాలు సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో పాటు జై భీమ్ లను తమిళనాట ధియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీస్కు కూడా సూర్యనే (ఇంకా చదవండి)
తమిళ అగ్ర నటుడు సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. సినీ నటులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ కమిటీలో అతడికి చోటు దక్కింది. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవకాశం దక్కించుకున్న తొలి నటుడిగా సూర్య నిలిచాడు. 2022 ఏడాదికి గానూ సూర్యతో పాటు బాలీవుడ్ నటి కాజోల్, (ఇంకా చదవండి)
తమిళ అగ్రనటుడు సూర్య.. మాధవన్ నటిస్తున్న ‘రాకెట్రీ నంబి ఎఫెక్ట్’ మూవీ సెట్స్లో మాధవన్ గెటప్ చూసి షాకయ్యాడు. ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ను అచ్చు గుద్దినట్లు మేకప్ వేసుకున్న మాధవన్ను చూసి తల పట్టుకుని షాకైన సూర్య.. నీకో నమస్కారం రా బాబూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. (ఇంకా చదవండి)
విక్రమ్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన కమల్ హాసన్ తన ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ఖరీదైన బహుమతుల్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో కీలకమైన రోలెక్స్ పాత్రలో కనిపించిన తమిళ అగ్రనటుడు సూర్య కు కమల్ హాసన్ ఖరీదైన రోలెక్స్ వాచ్ను కొనిచ్చాడు. దీనికి (ఇంకా చదవండి)
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ మూవీలో తన పాత్ర రోలెక్స్ కోసం అగ్రనటుడు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కమల్కు చిన్నప్పటి నుంచే ఫ్యాన్ అయిన సూర్య.. అతనితో కలిసి నటించడమే అదృష్టంగా భావిస్తున్నానని, తనకు ఒక్క రూపాయి కూడా పారితోషికం వద్దని డైరెక్టర్ (ఇంకా చదవండి)