ఇంగ్లాండ్తో జరిగిన 3వ టి20 మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. అయినప్పటికీ 2–1 తేడాతో ఈ సిరీస్ను దక్కించుకుంది. సూర్యకుమార్ వర్సెస్ ఇంగ్లాండ్గా మారిపోయిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లను గల్లీ బౌలర్లుగా ఉతికారేసిన ఈ ముంబై బ్యాటర్ టి20ల్లో తన తొలి సెంచరీని (117R-55B) సాధించాడు. సూర్య ఒంటరి పోరాటం (ఇంకా చదవండి)