తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం లిఫ్ట్ లో చిక్కుకోవడం అధికారులను కాసేపు కంగారు పెట్టించింది. చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిని మంగళవారం నాడు మంత్రి పరిశీలించారు. కొన్ని వార్డులను తనిఖీ చేసిన అనంతరం మూడో అంతస్తు నుండి కిందకి వచ్చేందుకు లిప్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. (ఇంకా చదవండి)
దేశంలో అత్యధిక కంపెనీలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. దేశం మొత్తం మీద ఉన్న ఫ్యాక్టరీలలో 15 శాతం కంపెనీలు ఒక్క తమిళనాడులోనే ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 2020 లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం 38,837 ఫ్యాక్టరీలు ఉంటే.. గుజరాత్ (ఇంకా చదవండి)