కుప్పం పర్యటన గురించి నెల ముందే డీజీపీకి సమాచారం ఇచ్చానని అయినా తన పర్యటను అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రోడ్ షో చేయనివ్వకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన సొంత నియోజకవర్గంలోకి తనను ఏ చట్టం కింద ఆపుతున్నారని (ఇంకా చదవండి)
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో చంద్రబాబు తన కాన్వాయ్ నుంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పక్షాల సభలు ప్రభుత్వ దయ, దాక్షిణ్యాలతో జరిగేలా (ఇంకా చదవండి)
చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మీద ఉత్కంఠ నెలకొంది. సభలు, రోడ్ షోలకు అనుమతులు లేవంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు రోడ్ షో చేపట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు వస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో (ఇంకా చదవండి)
మాజీ సిఎం చంద్రబాబు గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట కేసులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే విమర్శించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు శ్రీనివాస్ మంచి మనిషి అన్న ఎమ్మెల్యే.. కొంత మంది వ్యక్తులు, ఎన్నారైలను కేసుల పేరుతో (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగ సభలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ (ఇంకా చదవండి)
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తద్వారా స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ రూ. 3 లక్షల కోట్లను దోపిడీ (ఇంకా చదవండి)
నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న చంద్రబాబు నాయుడు పర్యటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు టిడిపి రూ.25 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు జరిపిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన (ఇంకా చదవండి)
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మరణించిన 8 మంది కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రోజంతా కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఉండి మనోధైర్యం కల్పించాలని సూచించారు. మృతులకు (ఇంకా చదవండి)
ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో చంద్రబాబు రోడ్షో, బహిరంగసభ తలపెట్టారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతోపాటు స్థానికులు భారీగా తరలిరావటంతో తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపుతప్పింది. కొందరు రహదారి పక్కనే (ఇంకా చదవండి)