రాజకీయాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. రాజకీయ అంశాలు బయట చూసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై సిజె (ఇంకా చదవండి)
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికింది. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికీ 5 (ఇంకా చదవండి)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఇస్తే విచారణ ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది. కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని సీబీఐకి (ఇంకా చదవండి)
హైదరాబాద్ లో మెట్రో ఉద్యోగులు మంగళవారం ఉదయం ఆకస్మిక సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలంటూ టికెటింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు టికెటింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని, తమ జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని మెట్రో (ఇంకా చదవండి)
తెలంగాణ సచివాలయ నూతన ప్రాంగణ నిర్మాణం తుది దశకు చేరుకుంది. జనవరి 18వ తేదీలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికి భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చని అంచనా. 18న పూజలు నిర్వహించేందుకు వీలుగా కొంత భాగాన్ని సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన (ఇంకా చదవండి)
గడిచిన 8 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 40 బిలియన్ల (రూ.3.30 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించింది. టిఎస్ఐపాస్, ఐటి, ఐటిఈఎస్ సెక్టార్లలో ఈ పెట్టుబడులు సాధించినట్లు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. టిఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించగలిగామన్న ఆయన ఈ క్రమంలో (ఇంకా చదవండి)
ఏపీ, తెలంగాణల్లో డిసెంబర్ 31న మందుబాబులు పెట్టిన ఖర్చు లెక్కలు తేలాయి. తెలంగాణలో 215.74 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే 37 కోట్ల మేకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆంధప్రదేశ్ లోనూ జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్క (ఇంకా చదవండి)
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్లకు రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో (ఇంకా చదవండి)
పెరిగిన లిక్కర్ ధరల నేపధ్యంలో ఈ ఏడాది తెలంగాణ సర్కార్ కు భారీ ఆదాయం దక్కింది. మొత్తంగా రూ.34,117 కోట్ల లిక్కర్, బీర్లు అమ్మకాలు జరగ్గా వీటి ద్వారా రూ.29 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. రంగారెడ్డి జిల్లా రూ.7,830 కోట్లతో రాష్ట్రంలో అత్యధిక ఆదాయం తీసుకురాగా.. రెండో (ఇంకా చదవండి)