సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని విద్యానికేతన్ సంస్థ ఆవరణలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించిన ఆయన.. ఇకపై సాయి దర్శనం కోసం భక్తులు షిరిడీ వెళ్ళాల్సిన అవసరం లేదని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘కడితే (ఇంకా చదవండి)
వేలాది మంది భక్తులు తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఓ వైపు కంపార్ట్మెంట్లలో ఎదురు చూస్తుంటే ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తన 150 మంది పరివారంతో విఐపి దర్శనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వీరంతా విఐపీ ప్రోటోకాల్తో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వార్త వైరల్ (ఇంకా చదవండి)
తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆ జిల్లా కలెక్టర్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కుమ్మకైన అధికార పార్టీ, మొత్తం 12 డైరెక్టర్ పోస్టులకు బుధవారం జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్ల ముద్రించుకున్నారని, పోలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ (ఇంకా చదవండి)
తిరుపతి సమీపంలోని కళ్యాణి డాం జల కళను సంతరించుకుంది. గత మూడు రోజుల నుంచి తిరుపతిలో కురుస్తున్న వర్షానికి కళ్యాణి డ్యాం ఎన్నో ఏళ్ళ తర్వాత నిండుకుండలా మారింది. కళ్యాణి డ్యాం గేట్లు పై వరకు వర్షపునీరు వచ్చి చేరింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం కళ్యాణి (ఇంకా చదవండి)
ఈ బుధవారం మూడుముళ్లు బంధంతో ఒక్కటైన హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లపై తితిదే అధికారులు మండిపడుతున్నారు. పెళ్లి అనంతరం శుక్రవారం ఈ దంపతులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సమయంలో తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో నడిచారని కొందరు తితిదే బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై (ఇంకా చదవండి)
ఇంటర్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మరణించిన విషాద ఘటన ఎపిలోని గూడూరులో చోటు చేసుకుంది. కొమ్మవారిపల్లెకు చెందిన సతీష్ ప్రతీరోజు తన ఊరు నుంచి గూడూరు పరీక్ష కేంద్రానికి వచ్చేవాడు. ఈరోజు పరీక్ష కేంద్రం బయట కూర్చుని విపరీతంగా చెమటలు (ఇంకా చదవండి)
తిరుపతి వెంకన్న సన్నిధిలో ఓ 5 ఏళ్ళ చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ ఘటనలో తప్పిపోయిన బాలుడిని గోవర్ధన్ రాయల్గా గుర్తించారు. దర్శనం ముగించుకుని ఆలయ గోపురం ఎదురుగా కూర్చున్న సమయంలో ఆ బాలుడు (ఇంకా చదవండి)