అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’ షూటింగ్ కంప్లీట్ అయింది. అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ స్పై థ్రిల్లర్లో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్గా చేస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగార్జున.. విక్రమ్ అనే పవర్ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ (ఇంకా చదవండి)
తన మాజీ భార్య సమంతపై తనకు ఇప్పటికీ మునపటి గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు హీరో నాగ చైతన్య. లాల్ సింగ్ ఛడ్డా ప్రమోషన్లో భాగంగా యాంకర్ ‘మీకు సమంతపై ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా చైతన్య పై విధంగా జవాబిచ్చాడు. గతంలోనూ అతడికి సమంత గురించి ప్రశ్నలు రాగా.. (ఇంకా చదవండి)
బింబిసార గా టాలీవుడ్ను షేక్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ తొలిరోజే కెరీర్ బెస్ట్ కలెక్షన్లను సాధించుకున్నాడు. నైజాంలో రూ.2.15 కోట్లు, సీడెడ్లో రూ.1.29 కోట్లు గ్రాస్ తెచ్చకున్న ఈ మూవీ ఎపి, తెలంగాణల నుంచి మొత్తం రూ.6.30 కోట్లను సంపాదించింది. తూర్పుగోదావరిలో రూ.43 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.36 (ఇంకా చదవండి)
తనకు పెళ్ళయిందన్న కారణంతో ఓ ప్రొడ్యూసర్ తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామన్నాడని నటి అర్చన శాస్త్రి బయటపెట్టింది. తెలుగు హీరోయిన్గా ఉన్న తను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఓ నిర్మాత అర్చనకు పెళ్లయిపోయింది ఎందుకు ఆమెకు అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు’ అని అన్నాడని పేర్కొంంది. సిల్లీ (ఇంకా చదవండి)
ఆర్ఆర్ఆర్ తర్వాత కొత్త చిత్రమేదీ మొదలెట్టని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టిఆర్ తన #NTR30వ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో పాటు ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలోనూ అతడు మరో సినిమాకు #NTR31 గ్రీన్ సిగ్నల్ (ఇంకా చదవండి)
నాగచైతన్య, రాశీ ఖన్నాల లవ్ కమ్ ఎమోషనల్ జర్నీ థాంక్యూ మూవీ ఓటిటి రిలీజ్కు సిద్ధమవుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో దీనిని వీలైనంత త్వరగా ఓటిటికి ఇచ్చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దిల్రాజు నిర్మించిన ఈ మూవీకి ప్రైమ్ (ఇంకా చదవండి)
తెలుగు హీరోయిన్లంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చూపు ఉందని సీనియర్ హీరోయిన్ జయసుద ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు ఇటీవలే పూర్తి చేసుకున్న ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లకు, వాళ్ళ కుక్కలకు కూడా (ఇంకా చదవండి)
దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఈరోజు కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈమె సీనియర్ ఎన్టీఆర్ చిన్నకూతురు. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది. (ఇంకా చదవండి)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త మేకోవర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మెరిసిన జుట్టు, గెడ్డంతో నోట్లో సిగార్, కంటికి బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకున్న అతడిని చూసిన వెంటనే అభిమానులు సైతం గుర్తు పట్టలేకపోతున్నారు. అల్లు అర్జున్ ఈ ఫొటోను షేర్ చేశాడు. పుష్ప 2 కోసం పెంచిన (ఇంకా చదవండి)