బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణానంతరం ఆ దేశ యువత రాచరికానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరనలకు దిగుతున్నారని పాశ్చాత్య మీడియా రిపోర్ట్ చేస్తోంది. ‘మిమ్మల్ని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు’ అంటూ కొత్త రాజు ఛార్లెస్ను ఉద్దేశిస్తూ వీరంతా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే బ్రిటన్ పోలీసులు ఈ నిరసనలను అణగదొక్కుతూ.. నిరసనకారులను (ఇంకా చదవండి)
మన దేశం నుంచి దోచుకెళ్ళిన ప్రపంచ ప్రసిద్ధ డైమండ్ కోహినూర్ను బ్రిటన్ తిరిగి భారత్కు ఇచ్చేయనుందా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. తాజాగా బ్రిటన్ తాము 200 ఏళ్ళ క్రితం గ్రీస్లోని ఏథెన్స్ నుంచి తీసుకొచ్చిన ఎల్గిన్ మార్బుల్స్ను తిరిగి గ్రీస్కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. (ఇంకా చదవండి)
బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఆ దేశ రాజధాని లండన్, మాంచెస్టర్, యార్క్ సిటీల్లో రెడ్ జోన్గా ప్రటకించారు. 2019లో బ్రిటన్లో వచ్చిన 38.7 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ అత్యధికం. నిన్న (ఇంకా చదవండి)
యుకె ప్రధాని రేసు నుంచి భారతీయ సంతతి ప్రీతి పటేల్ తప్పుకున్నారు. దీంతో మరో భారతీయుడు రిషి సనక్కు బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టే అవకాశం మరింత పెరగనుంది. బ్రిటన్కు హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్.. బ్రిటన్ ఈయూ నుంచి తప్పుకున్న బ్రెగ్జిట్ రిఫరెండంలో కీలకంగా వ్యవహరించారు. బోరిస్ (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్న నేపధ్యంలో ఆ దేశానికి కొత్త ప్రధానిని సెప్టెంబర్ 5న ఎన్నుకోనున్నారు. ఈ పదవి కోసం అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి 11 మంది పోటీలో ఉండగా వారందరిలో భారత సంతతి రిషి సనక్ ముందున్నాడు. బోరిస్ ప్రభుత్వంలో ఆయన ఆ దేశ ఆర్ధిక (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో మంగళవారం మొదలైన కుదుపు తీవ్రమవుతోంది. మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి రిషి సనక్తో పాటు ఆరోగ్య మంత్రి సాజిద్లు రాజీనామా చేయగా.. బుధవారం నాడు మరో 5 గురు మంత్రులు పదవులను వదిలేశారు. మంత్రులు కెమి బాడెనోచ్, నీల్ ఓ’బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనపై సోమవారం ఆ దేశ పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈయనపై జరిగిన ఈ అవిశ్వాస ఓటింగ్లో ఆయనకు అనకూలంగా 211 ఓట్లు రాగా.. 148 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ నిబంధనలు (ఇంకా చదవండి)
పుతిన్ ఓ వైపు హెచ్చరిస్తున్నా బ్రిటన్ మాత్రం ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను తగ్గించడం లేదు. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేధించగల 70270 మల్టిపుల్ రాకెట్ వ్యవస్థలను ఉక్రెయిన్కు అందించామని యుకె రక్షణ మంత్రి బెన్ వాలెస్ వెల్లడించారు. ఈ ఆయుధాలు ఉక్రెయిన్కు శత్రువుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ కుంభకోణం నుంచి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆయనపై త్వరలోనే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం జరగనుందని డెయిలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. పార్లమెంట్లోని 15 శాతం సభ్యులు అంటే 54 మంది ఎంపిలు ఈ అవిశ్వాస తీర్మానం (ఇంకా చదవండి)