ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ పై రష్యా దళాలు రోజు మరోసారి క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆ నగరంలోని నీటి సరఫరా, మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ పత్రికలు రాస్తున్నాయి. క్యీవ్ తో పాటు (ఇంకా చదవండి)
ఓ వైపు రష్యా యుద్ధంలో తమ దేశ పౌరులు పిట్టల్లా రాలుతుంటే.. భారత్ మాత్రం యుద్ధాన్ని ఆపే చర్యలేవీ తీసుకోవట్లేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమెత్రో కుబేలా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి చౌక ధరలో చమురును కొనేందుకు ముందుంటోందన్నారు. నైతికంగా భారత్ కు ఇది అస్సలు తగదని (ఇంకా చదవండి)
ఉక్రెనియన్ శరణార్ధులకు ఇప్పటివరకు అందచేస్తున్న ఉచిత సేవలను వెనక్కి తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయించింది. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త విధానాన్ని వివరిస్తూ శరణార్ధులకు లేఖ అందింది. దాదాపు (ఇంకా చదవండి)