దేశంలో 2 డోసులు తీసుకున్న వారికి 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వాలన్న నిబంధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 నెలల గ్యాప్ను 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం కొవిడ్పై జరిగిన రివ్యూ మీటింగ్లో సిఎం జగన్ మోహన్ (ఇంకా చదవండి)
పూర్తిగా దేశీయంగా తయారైన కొవాగ్జిన్ అరుదైన మైలురాయికి చేరుకుందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. పూర్తిస్థాయి యూనివర్శల్ వ్యాక్సిన్గా కొవాగ్జిన్ మారిందని పేర్కొంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ను ఇవ్వడానికి తాము పడ్డ శ్రమ ఫలించిందని ఆ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్తో డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లకు (ఇంకా చదవండి)
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొవిడ్ బూస్టర్ డోసుల పంపిణీలో సోమవారం నాడు 9,36,264 లక్షల మంది మూడో డోసును తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ లెక్క 152,78,35,951గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల హెల్త్కేర్ వర్కర్లకు, 1.9 (ఇంకా చదవండి)
రాష్ట్రంలో 6 పదులు దాటిన వయోజనులతో పాటు హెల్త్ వర్కర్లకు నేటి నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. గత సోమవారం నుంచి రాష్ట్రంలోని 15–17 ఏళ్ళ వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న ఎపి తాజాగా బూస్టర్ డోస్కు సైతం ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో (ఇంకా చదవండి)
దేశంలోని చిన్నారులకు 5 రోజుల క్రితం మొదలైన కరోనా వ్యాక్సినేషన్ అప్పుడే 2 కోట్ల మార్క్ను చేరుకుంది. నిన్నటి రోజునే మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్లకు దాటగా తాజాగా 15–17 ఏళ్ళ వారిలో 2 కోట్ల తొలిడోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ (ఇంకా చదవండి)
తెలంగాణ రాష్ట్రంలో 15–18 ఏళ్ళ వయసు వారికి వేస్తున్న స్పెషల్ కరోనా వ్యాక్నిసేషన్ డ్రైవ్ రెండో రోజు కిటకిటలాడింది. సోమవారం తొలిరోజు కేవలం 24,240 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోగా మంగళవారం నాడు 84,960 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. తెలంగాణలో మొత్తం 18,41,000 మంది 15–18 ఏళ్ళ వయసువారు ఉండగా (ఇంకా చదవండి)
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తప్పనిసరిగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభిస్తున్న వేళ పలు దేశాలు బూస్టర్ డోస్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమయంలో ఈ సంస్థ కూడా అదే ప్రకటన చేసింది. పెద్ద వయసు (ఇంకా చదవండి)
కొవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలను కాపాడేందుకు భారత్ తాను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్లను 94 దేశాలకు పంపించినట్లు కేంద్రం లోక్సభలో ప్రకటించింది. మొత్తంగా 7.23 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించగా, మొత్తం 150 దేశాలకు కొవిడ్ మెడికల్ ఎక్విప్మెంట్ను పంపించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి (ఇంకా చదవండి)
ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న వేళ బ్రిటన్ గుడ్న్యూస్ చెప్పింది. గ్లాక్సో స్మిత్క్లైన్ సంస్థ తమ దేశంలో అభివృద్ధి చేసిన సోట్రోవిమాబ్ వ్యాక్సిన్ ఒమిక్రాన్ వేరియంట్పై కూడా పనిచేస్తుందని ప్రకటించింది. దీంతో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. కరోనా వచ్చిన వారికి (ఇంకా చదవండి)