Vande Bharat Express

పాపులర్ వార్తలు

  • త్వరలోనే విజయవాడకు వందేభారత్​ ట్రైన్​

    12 months ago

    గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్‌ సెమీ హై స్పీడ్‌ రైలు బెజవాడకు అతి త్వరలో రాబోతోంది. ఈ ఎక్‌ప్రెస్‌ను బెజవాడకు నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. విజయవాడ – సికింద్రాబాద్‌ గోల్డెన్‌ (ఇంకా చదవండి)

  • కేంద్రం స్లీపర్ ఫీచర్​​ వచ్చాకే విశాఖ–తిరుపతి మధ్య వందేభారత్​

    12 months ago

    ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నగరాలైన విశాఖపట్నం – తిరుపతిల మధ్య వందేభారత్ రైలును ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గురుమూర్తిలు కోరారు. వందేభారత్ రైలును విశాఖ, తిరుపతి నగరాల మధ్య కేటాయిస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ (ఇంకా చదవండి)

  • విజయవాడ, తిరుపతిలకు వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​లు

    12 months ago

    దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ రైళ్ళు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్​ లోని విజయవాడ, తిరుపతి స్టేషన్లకు పరుగులు పెట్టనున్నాయి. 2023 జనవరిలో సికింద్రాబాద్​–విజయవాడల మధ్య తొలి వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ ను, రెండో ట్రైన్​ ను సికింద్రాబాద్​–తిరుపతి నగరాల (ఇంకా చదవండి)

  • ఈ నెల్లోనే సికింద్రాబాద్​–విజయవాడ మధ్య వందేభారత్​ రైల్​

    12 months ago

    తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు పరుగులు తీసేందుకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య తిరిగనున్న ఈ ట్రైన్​ ను ఈ నెలలోనే ప్రారంభించాలని రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గంటకు 180 కి.మీ.ల వేగంతో వెళ్​ళే ఈ ట్రైనులో బెర్త్​ లు ఉండవు. అప్పుడు ఈ ట్రైన్​ ను (ఇంకా చదవండి)

  • వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

    1 year ago

    ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ ప్రెస్ గుజరాత్ లోని ఉద్వాడ, వాపి స్టేషన్ల మధ్య గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం కాస్త దెబ్బతింది. అయితే మరమ్మతుల అనంతరం కొంత సేపటి తర్వాత (ఇంకా చదవండి)

  • కేంద్రం: 2026 నాటికి బుల్లెట్​ రైళ్ళు

    1 year ago

    దేశంలో 2026 నాటికి బుల్లెట్ రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. వీటితో పాటు 2025 నాటికి దేశవ్యాప్తంగా 475 వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ ట్రైన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 138 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మాస్టర్​ (ఇంకా చదవండి)

మరిన్ని