మూడ్రోజుల క్రితం విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ యూట్యూబులో వేలకొద్దీ వీక్షణలను రాబడుతూ అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య ట్రైలర్ కు యూట్యూబులో 15 మిలియన్ వ్యూస్, 538కే లైక్స్ వచ్చాయి. ఇంతటితో సరిపెట్టుకోక విడుదలైన రోజు నుండి యూట్యూబ్ #1 ట్రెండింగ్ పొజిషన్ ని ఆక్రమించి, (ఇంకా చదవండి)
వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ బీట్ రిలీజ్ కు టైం ఫిక్స్ అయింది. ఈ మూవీలోని ‘నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ’ అనే పాటను రేపు ఉదయం 10.35 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ పాటను లాంచ్ చేయనున్నారు. (ఇంకా చదవండి)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “వాల్తేరు వీరయ్య” మరో మూడ్రోజుల్లో ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ మరింత జోరందుకున్నాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి అప్పుడే 3.5 లక్షల డాలర్ల టికెట్లు సేల్స్ జరిగినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలకు (ఇంకా చదవండి)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య హిందీ ట్రైలర్ ను కూడా మేకర్స్ లాంచ్ చేశారు. చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ బాలీవుడ్ లో మోస్తరు విజయం సాధించడంతో ఆయన కొత్త మూవీని కూడా అక్కడ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో మెగాస్టార్ కు (ఇంకా చదవండి)
శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ తయారు చేసిన వాల్తేరు కోహ్లీ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ పోస్టర్ కు కోహ్లీ ఫేస్.. చేతిలో బ్యాట్ జత చేసి దానికి ‘రికార్డ్స్లో (ఇంకా చదవండి)
ఈ సంక్రాంతికి వెండితెర సందడి అప్పుడే మొదలై పోయింది! గత మూడేళ్ల నుంచి కరోనా నిబంధనల కారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు అంతగా రాలేదు. దాంతో చిన్న చిత్రాల మధ్య పండగలు గడిచిపోయాయి. అయితే ఈ సంక్రాంతికి థియేటర్లలో రెండు డబ్బింగ్ సినిమాలు, మూడు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. (ఇంకా చదవండి)
వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఇక్కడకు ఎపుడు వచ్చినా ఉద్వేగానికి లోనవుతానని విశాఖలో స్థిరపడాలనేది తన చిరకాల కోరిక అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్థలం కూడా (ఇంకా చదవండి)
వాల్తేరు వీరయ్యగా ఈ సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మెగాస్టార్ చిరంజీవి.. రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేసేస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, బాబీ డైరెక్టర్ గా చేస్తున్న ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానల్ భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్టు టాక్. మైత్రి మూవీ మేకర్స్ (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్లకు, సభలకు కొత్త రూల్స్ వచ్చిన నేపధ్యంలో సినిమా ఫంక్షన్లకూ వీటితో పెద్ద చిక్కే వచ్చి పడుతోంది. నిన్ననే బాలయ్య మూవీ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్థలాన్ని ఒంగోలులోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్స్ కు మార్చిన (ఇంకా చదవండి)