రాష్ట్రంలో క్లాష్ యుద్ధం జరుగుతోంది. పేదవాడికి, పెత్తందారీకి మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దన్నారు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కేసులు వేస్తున్నారు. పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో యుద్ధం చేస్తున్నా..నేను ప్రజలనే నమ్ముకున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో జరిగిన పింఛన్ వారోత్సవాల్లో పాల్గొన్న (ఇంకా చదవండి)
వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 60 నుంచి 70 మందిని పక్కన పెట్టేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వారందరికీ 2024 సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. వీరిలో (ఇంకా చదవండి)
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తద్వారా స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ రూ. 3 లక్షల కోట్లను దోపిడీ (ఇంకా చదవండి)
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీటి పర్యంతమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా ఈ మధ్య కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపైనే ఆమె స్పందిస్తూ.. (ఇంకా చదవండి)
గత కొద్దీ రోజులుగా ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఈ ఉద్రిక్తతలు గుడివాడకూ చేరుకున్నాయి. స్థానిక టీడీపీ కార్యాలయం పైకి దూసుకొచ్చిన దుండగులు.. పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. టీడీపీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లాచుండూరు మండలంయడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో (ఇంకా చదవండి)
ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. గడపగడపకు ప్రభుత్వంలో వెనుకబడ్డ 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మార్చిలోగా పనితీరు మార్చుకోవాలని (ఇంకా చదవండి)
తన డ్రైవర్ ను హత్య చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న వైకాపా బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ ను కోర్ట్ అతడికి మంజూరు చేసింది. మరోవైపు అనంతబాబు పలుకుబడి కలిగిన వ్యక్తి అని, (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైకాపా ట్విట్టర్ ఖాతా ఖ్యాక్ అయింది. శుక్రవారం రాత్రికే ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి ప్రొఫైల్ పిక్ ను మార్చేశారు. ఆపై ఇందులో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్ తో పాటు బయోడేటా వివరాలను మార్చేశారు. ఖాతాను పునరుద్ధరించేందుకు వైసీపీకి (ఇంకా చదవండి)