తాజ్​మహల్​ గదులను తెరవాలన్న పిటిషన్​ కొట్టేసిన కోర్ట్​

By udayam on May 12th / 10:47 am IST

తాజ్​ మహల్​లోని మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ బిజెపి యూత్​ మీడియా ఇంఛార్జ్​ రజనీశ్​ సింగ్​ దాఖలు చేసిన పిటిషన్​ను అలహాబాద్​ కోర్ట్​ కొట్టేసింది. మూసి ఉన్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తేల్చాలంటూ రజనీశ్​ ఈ పిటిషన్​ను దాఖలు చేశాడు. దాంతో పాటు ఒకప్పుడు శివాలయం ఉన్న ప్రాంతంలో తాజ్​ మహల్​ నిర్మించాన్న వార్తలపైనా నిజనిర్ధారణ వేయాలని పిటిషనర్​ కోర్టును అభ్యర్థించాడు.

ట్యాగ్స్​