రూ.98 కోట్లతో ఫ్లాట్​ కొన్న టాటా ఛైర్మన్​

By udayam on May 7th / 6:34 am IST

టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​.చంద్రశేఖరన్​ ముంబైలో అత్యంత ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ముంబైలోని పెడ్డర్​ రోడ్​ లగ్జరీ టవర్​లో డుప్లెక్స్​ ఫ్లాట్​ను ఆయన కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని జస్లోక్​ ఆసుపత్రి వద్ద నిర్మించిన 28 అంతస్తుల ఈ హైటెక్​ భవంతిలో ఆయన గత ఐదేళ్ళుగా లీజ్​కు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు అదే బిల్డింగ్​లోని 11, 12 అంతస్తులను కలుపుతూ కట్టిన 6 వేల స్క్వేర్​ ఫీట్​ ఫ్లాట్​ను ఆయన రూ.98 కోట్లకు కొనుగోలు చేశారు.

ట్యాగ్స్​