ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి అభిమానులు ఈ పసుపు పండుగకు భారీగా తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పోలిట్ బ్యూరో సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సభా వేదికపై ఉండగా.. చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేతున్నారు. రాత్రి 8 గంటలకు పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
ఒంగోలులో ప్రారంభమైన టీడీపీ మహానాడు https://t.co/ykK5xaXYhm
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2022