భారత్​ 341 ఆలౌట్​.. 87 పరుగుల ఆధిక్యం

By udayam on December 23rd / 11:06 am IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న 2వ టెస్ట్​ లో నిన్న బౌలింగ్​ లో రాణించిన భారత్​.. నేడు బ్యాటింగ్​ లోనూ దుమ్ముదులిపేశారు. 94 కే 4 వికెట్లు కోల్పోయిన భారత్​ కు పంత్​ 93, శ్రేయస్​ అయ్యర్​ 87 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔట్​ అవ్వడంతో ఆ తర్వాత భారత్​ వికెట్ల పతనం ప్రారంభమైంది. మొత్తంగా 87 పరుగుల ఆధిక్యం వద్ద భారత్​ 314 పరుగులకు ఆలౌట్​ అయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్​ 4, తైజుల్​ 4 వికెట్లు తీశారు. టస్కిన్​ 1, మెహదీ హసన్​ 1 వికెట్​ తీశారు.

ట్యాగ్స్​