తుర్కయంజల్​ భూములకు ఈ–వేలం

By udayam on May 30th / 1:05 pm IST

ఔటర్​ రింగ్​ రోడ్​ పరిధిలోని తుర్కయంజల్​ భూములను వేలం వేయనున్నట్లు తెలంగాణ సర్కార్​ ప్రకటించింది. ఈ–వేల పద్దతిన ఈ భూములను అమ్మకానికి ఉంచనుంది. వ్యక్తులకు గానీ, ప్రైవేటు సంస్థలు కానీ ఈ భూముల్లో ప్లాట్స్​ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అపార్ట్​మెంట్స్​, ఇండిపెండెంట్​ హౌసెస్​, కమర్షియల్​ కాంప్లెక్స్​ల కోసం ఇక్కడ 40 వేల స్క్వేర్​ యార్డ్స్​ భూమి అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ట్యాగ్స్​