మే 15 నాటికే రుతుపవనాలు రాక!

By udayam on May 13th / 11:05 am IST

ఈ ఏడాది వర్షాకాలం జూన్​ 5 నుంచి సెప్టెంబర్​ 30 వరకూ ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి మే 15 నాటికే అండమాన్​ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసాని తుపాను అలజడి తగ్గడంతో ఎపి, ఒడిశాలలో నేడు 3 నుంచి 4 డిగ్రీల మేర ఎండలు అధికంగా నమోదయ్యాయని ఆ శాఖ వెల్లడించింది. ఒడిశాలో ఈరోజు అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

ట్యాగ్స్​