ఒడిశాలోని కోరై స్టేషన్ వద్ద ఒక గూడ్స్ బండి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెండు రైలు మార్గాలు మూసుకుపోయాయి. రైల్వే స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రైన్ కోసం ప్రయాణికులు వెయిట్ చేసే గది లోకి ట్రైన్ దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. పదికి పైగా భోగీలు తిరగబడ్డాయి. వీటి కింద ప్రయాణికులు చిక్కుకుని మరణించారని రైల్వే పోలీసులు తెలిపారు.
#TrainAccident #Puneaccident #Pune
TRAIN ACCIDENT AT ODISHA
At least two dead after a goods train derailed and rammed into the Railway station building at koria station.. pic.twitter.com/e197dEoaMw— Abushahma (@Abushahma02) November 21, 2022