కెఎ పాల్​ను కొట్టిన తెరాస నాయకుడు

By udayam on May 3rd / 5:17 am IST

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ళతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్​పై తెరాస నాయకుడు చేయి చేసుకున్నాడు. జక్కాపూర్​ వద్ద జరిగిన ఈ ఘటనలో జిల్లెల్ల గ్రామ తెరాస నాయకుడు అనిల్​ రెడ్డి పాల్​పై చెంపై దెబ్బ కొట్టాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పాల్​ను సిద్దపేటకు తరలించి అక్కడ నుంచి హైదరాబాద్​కు పంపించేశారు.

ట్యాగ్స్​