అరవింద్​: టీఆర్ఎస్ గూండాలు మా అమ్మను బెదిరించారు

By udayam on November 18th / 10:13 am IST

టిఆర్​ఎస్​ గూండాలు తమ ఇంటిని ధ్వంసం చేసి తన తల్లిని బెదిరించారని ఎంపి ధర్మపురి అరవింద్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో దాదాపు 100 మంది వరకూ వచ్చారన్న ఆయన కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన ఇంటిపై ఈ గూండాలు దాడి చేశారని అన్నారు. ఇంట్లోని వస్తువులను పగులగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, తన తల్లిని బెదిరించారని పేర్కొంటూ శ్రీనివాస్​ ట్వీట్​ చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్​ కూడా చేశారు.

ట్యాగ్స్​