10 ట్రిలియన్లకు యుపిఐ ట్రాన్సాక్షన్లు

By udayam on May 2nd / 5:27 am IST

దేశంలో యూపీఐ లావాదేవీలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. గడిచిన ఏప్రిల్​ నెలలో రికార్డ్​ స్థాయిలో రూ.10 ట్రిలియన్లను వినియోగదారులు యుపిఐల ద్వారా ట్రాన్సాక్షన్స్​ చేశారు. మొత్తం 5.58 బిలియన్ల ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.9.83 ట్రిలియన్లను తరలించారు. అంతకు ముందు నెలలో 5.4 బిలియన్​ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.9.6 ట్రిలియన్లు లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ శాతం 111 శాతం ఎక్కువగా ఉంది.

ట్యాగ్స్​