వందేభారత్​: 8 గంటల్లో వైజాగ్​–సికింద్రాబాద్​

By udayam on January 10th / 7:25 am IST

ఈనెల 19న సికింద్రాబాద్​–వైజాగ్​ నగరాల మధ్య ప్రారంభం కానున్న వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ తో ప్రయాణ సమయం దాదాపు 43 శాతం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య తిరిగి గోదావరి ఎక్స్​ ప్రెస్​ ప్రయాణ సమయం 14 గంటలు కాగా.. వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ రాకతో ఈ సమయం కేవలం 8 గంటలు మాత్రమే కానుంది. ఈ ట్రైన్​ లో 16 కోచ్​ లు ఉండగా.. అందులో 1128 సీటింగ్​ సామర్థ్యం ఉండనుంది. 180 కి.మీ.ల వేగంతో పట్టాలపై పరుగులు పెట్టనున్న ఈ ట్రైన్​.. 0–100 కి.మీ. వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకోనుంది.

ట్యాగ్స్​