ఢిల్లీ ఎల్జీగా వినయ్​ కుమార్​ సక్సేనా

By udayam on May 24th / 6:15 am IST

దేశ రాజధాని ఢిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​గా వినయ్​ కుమార్​ సక్సేనాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నియమించారు. 2016 నుంచి ఈ పదవిలో ఉన్న అనిల్​ బైజల్​ వ్యక్తిగత కారణాలతో తన ఎల్జీ పదవికి రాజీనామా చేయడంతో అతడి స్థానాన్ని సక్సేనాతో భర్తీ చేస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్​ చేసింది. సక్సేనా నియామకాన్ని ఢిల్లీ సిఎం అరవింద్​ కేజ్రీవాల్​ స్వాగతించారు.

ట్యాగ్స్​