మెహిదీకి తన జెర్సీని ఇచ్చేసిన కోహ్లీ

By udayam on December 26th / 9:58 am IST

భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. తన వన్డే జెర్సీ ని బంగ్లా యువ ఆల్​ రౌండర్​ మెహిదీ హసన్​ మిరాజ్​ కు బహుమతిగా అందించాడు. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్​ అనంతరం కోహ్లీ తన జెర్సీని మెహదీకి అందించాడు. రెండో టెస్ట్​ లో భారత్​ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా 7 వికెట్లు కోల్పోయి నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​ లో మెహదీ హసన్​ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో కోహ్లీ తన జెర్సీని అతడికి బహుమతిగా అందించి ప్రోత్సహించాడు.

ట్యాగ్స్​