శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 87 బాల్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 113 పరుగులు చేసిన అతడు కసున్ రజిత బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శ్రీలంకపై అతడికిది 9వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా సచిన్ (8) కు ఉన్న రికార్డ్ ను కోహ్లీ అధిగమించాడు.
Virat Kohli's brilliant ton has helped India to a massive total in Guwahati!
Can Sri Lanka chase it down? 🤔#INDvSL | 📝: https://t.co/E7dL6sXpxQ pic.twitter.com/PylWyx2ZFI
— ICC (@ICC) January 10, 2023